ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందు పెద్దలు క్రమశిక్షణగా ఉండి మాకు చెప్పండి: జనగామ డీసీసీ అధ్యక్షుడు

ABN, First Publish Date - 2021-11-30T17:43:56+05:30

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవ రెడ్డి వివరణ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవ రెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ తరగతుల సందర్భంగా జరిగిన గొడవకు తనకు సంబంధం లేదని తెలిపారు. గాంధీ భవన్‌లో ఉన్న పెద్దలు ముందుగా క్రమశిక్షణగా ఉండి తమకు క్రమశిక్షణ గురించి చెప్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని గతంలో చాలామంది తిట్టారని.. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. క్రమశిక్షణ తరగతుల సంధర్భంగా గొడవకు కారణం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని తెలిపారు. శిక్షణ తరగతులకు రమ్మన్నది వాళ్ళే.. రాత్రికి రాత్రి పాసులు క్యాన్సిల్ చేసింది వాళ్ళే అని అన్నారు. జిల్లా అధ్యక్షుడికి తెలియకుండా.. పాసులు ఎలా క్యాన్సిల్ చేస్తారని క్రమశిక్షణ సంఘంకు ఇచ్చిన వివరణలో జంగా రాఘవ రెడ్డి నిలదీశారు. 

Updated Date - 2021-11-30T17:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising