ఎంజీబీఎస్లోని స్టాళ్లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొరడా
ABN, First Publish Date - 2021-11-30T16:41:57+05:30
హైదరాబాద్: ఎంజీబీఎస్లోని స్టాళ్లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొరడా ఝుళిపించారు.
హైదరాబాద్: ఎంజీబీఎస్లోని స్టాళ్లపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొరడా ఝుళిపించారు. అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసుకున్నారు. షాప్ నెంబర్ 26ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా షాపుపై మూడు సార్లు కన్నా ఎక్కువ ఫిర్యాదులు వస్తే మూసివేయించాలని సజ్జనార్ అధికారులకు ఆదేశించారు.
Updated Date - 2021-11-30T16:41:57+05:30 IST