ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం

ABN, First Publish Date - 2021-09-16T17:29:25+05:30

నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గణేష్ నిమజ్జనం యధావిధిగా కొనసాగించాలంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి రాస్తా రోకో నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గణేష్ నిమజ్జనం యధావిధిగా కొనసాగించాలంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి రాస్తా రోకో నిర్వహించింది. ప్రభుత్వం నిమజ్జనం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేసింది. బజరంగదళ్, వీహెచ్‌పీ  నేతలు వాహనాల రాకపోకలను  అడ్డుకున్నారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-09-16T17:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising