ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాగుట్ట బాలిక అనుమస్పదమృతి కేసులో కొనసాగుతున్న సస్పెన్స్

ABN, First Publish Date - 2021-11-05T15:13:27+05:30

నగరంలోని పంజాగుట్ట బాలిక అనుమస్పద మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట బాలిక అనుమస్పద మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న ఉదయం ఒక షాప్ ముందు నాలుగు సంవత్సరాల బాలిక మృతదేహం లభ్యమైంది. దీంతో ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉస్మానియాకు తరలించారు. కాగా బాలిక ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది. మిస్సింగ్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారి ఘటనపై పరిసరల్లో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

Updated Date - 2021-11-05T15:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising