ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: సెల్లార్ గుంతలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2021-12-28T16:52:44+05:30

గరంలోని కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేస్‌లో సెల్లార్ గుంతలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేస్‌లో సెల్లార్ గుంతలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే కృష్ణారావు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం తరుపు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు, అలాగే ఎమ్మెల్యే కృష్ణ  రావు, ఎమ్మెల్సీ నవీన్ రావు వ్యక్తిగతంగా చిన్నారుల కుటుంబాలకు  మరో 3 లక్షలు అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.

Updated Date - 2021-12-28T16:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising