ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సికింద్రాబాద్‌లో పగిలిన మంచినీటి పైప్‌లైన్

ABN, First Publish Date - 2021-03-02T18:12:55+05:30

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీ‌లో మంచినీటి పైప్‌లైన్ పగిలింది. దీంతో దాదాపుగా గంట నుండి మంచి నీరు వృధాగా పోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి టీచర్స్ కాలనీ‌లో  మంచినీటి పైప్‌లైన్ పగిలింది. దీంతో దాదాపుగా గంట నుండి మంచి నీరు వృధాగా పోతున్నాయి. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా  పైప్ లైన్ పగిలినట్లు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ కేబుల్ కోసం విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ సిబ్బంది భూమిని తవ్వింది. ఈ క్రమంలో పైప్‌లైన్‌కు రంధ్రం పడడంతో  త్రాగునీరు వృధాగాపోతోంది. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌ను సరిచేయాల్సిందిగా కాలనీవాసులు కోరుతున్నారు. 

Updated Date - 2021-03-02T18:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising