ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆంధ్రజ్యోతి’ వార్తకు వివరణ

ABN, First Publish Date - 2021-05-12T15:40:13+05:30

ఆంధ్రజ్యోతిలో మంగళవారం ‘హోమియోపతి ఆస్పత్రిలో సిబ్బంది కొరత’ శీర్షికన ప్రచురితమైన వార్తకు ఆస్పత్రి ఛీఫ్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రామంతాపూర్‌: ఆంధ్రజ్యోతిలో మంగళవారం ‘హోమియోపతి ఆస్పత్రిలో సిబ్బంది కొరత’ శీర్షికన ప్రచురితమైన వార్తకు ఆస్పత్రి ఛీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వేణు సుకుమార్‌ వివరణ ఇచ్చారు. హోమియో ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారుల ఆదేశాలు, వ్యాక్సిన్‌ లభ్యత మేరకు రోజుకు 200 మందికి రెండో డోసు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సరపడా ఉన్నారనీ.. కొవిషీల్డ్‌ రెండవ డోసు వాక్సిన్‌కు 6 వారాల తర్వాతే రావాలన్నారు. ఈ నిబంధనలు తెలియకపోవడంతో రోజుకు 400 మంది రావడటంతో రద్దీ నెలకొంటోందని ఆయన వివరించారు. ఆస్పత్రిలో వంద మందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు.

Updated Date - 2021-05-12T15:40:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising