ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్మశాన వాటికలో కుళ్లిన మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2021-06-18T14:13:10+05:30

బండ్లగూడ జాగీర్‌ పరిధిలోని హైదర్షాకోట్‌ శ్మశాన వాటికలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. హైదర్షాకోట్‌ మూసీ ఒడ్డున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/నార్సింగ్‌: బండ్లగూడ జాగీర్‌ పరిధిలోని హైదర్షాకోట్‌ శ్మశాన వాటికలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. హైదర్షాకోట్‌ మూసీ ఒడ్డున (40) మహిళ మృతదేహం పడి ఉండడంతో అక్కడి స్థానికులు గమనించి నార్సింగ్‌ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ గంగాధర్‌ క్లూస్‌టీమ్‌ బృందాలతో అక్కడి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గంగాధర్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-18T14:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising