ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశా అత్యాచారం హత్య కేసులో నష్ట పరిహారంపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-12-16T17:31:52+05:30

దిశా అత్యాచారం హత్య కేసులో ఎన్‌కౌంటర్ అయిన మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దిశా అత్యాచారం హత్య కేసులో ఎన్‌కౌంటర్ అయిన మృతుల కుటుంబాలకు నష్ట పరిహార పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.  మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని  పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. కాగా పరిహారం చెల్లించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ అంశం సుప్రీంకోర్టులో దిశా కమిషన్ నివేదిక పెండింగ్‌లో ఉందని, ఈ పఈస్థితుల్లో తాము కలుగజేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 

Updated Date - 2021-12-16T17:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising