ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిశ కమిటీ సమావేశం...అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం

ABN, First Publish Date - 2021-11-25T17:52:09+05:30

నగరంలోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో దిశ కమిటీ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బేగంపేట్ టూరిజం ప్లాజాలో దిశ(జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ) కమిటీ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై  చర్చ జరుగనుంది. కాగా సమావేశానికి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ గైర్హాజరవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, కమిషనర్ లేకుండా సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి ఆగ్రహంతో జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. 

Updated Date - 2021-11-25T17:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising