ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్భాంగా పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ పురోగతి

ABN, First Publish Date - 2021-07-12T15:06:36+05:30

దర్భాంగా పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ పురోగతి సాధించింది. మాలిక్ సోదరులిచ్చిన సమాచారంతో ఎన్‌ఐఏ విచారణ వేగవంతం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దర్భాంగా పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ పురోగతి సాధించింది. మాలిక్ సోదరులిచ్చిన సమాచారంతో ఎన్‌ఐఏ విచారణ వేగవంతం చేసింది. జమ్ముకశ్మీర్‌లో పలుచోట్ల  సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ... ఐదుగురిని అరెస్ట్‌ చేసింది. అనంత్‌నాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ల్యాప్‌టాప్‌ను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. విధ్వంసం కుట్ర వెనుక ఎవరు ఉన్నారన్న కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-12T15:06:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising