ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విబేధాలు

ABN, First Publish Date - 2021-03-04T18:51:34+05:30

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం అనంతరం పార్టీ నాయకుల మధ్య ఫ్లెక్సీలో ఫోటోల లొల్లి నెలకొంది. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు తిట్ల పురాణం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా దాడికి యత్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే సతీష్ వర్గం, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మహిపల్ యాదవ్ వర్గం మధ్య గొడవ నెలకొంది. 

Updated Date - 2021-03-04T18:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising