ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంపాపేటలో సిరంజిలు కొని తెచ్చుకున్న ప్రజలు

ABN, First Publish Date - 2021-06-18T13:36:54+05:30

చంపాపేటలోని మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా మధ్యలో సిరంజిలు అయిపోయాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/చంపాపేట : చంపాపేటలోని మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా మధ్యలో సిరంజిలు అయిపోయాయి. దీంతో జనం ఆందోళనకు గురయ్యారు. మెడికల్‌ దుకాణాలకు పరుగులు తీసి రూ.10 పెట్టి ఎవరికి వారు సిరంజిలు కొని తెచ్చుకున్నారు. రోజూ ఇక్కడ సుమారు 800 నుంచి 1200 మందికి వ్యాక్సిన్‌ వేసేవారు. గురువారం 580 మందికి మాత్రమే వేసినట్లు శానిటేషన్‌ డీఈ వెంకటేష్‌ తెలిపారు. సుమారు 250 మంది వ్యాక్సిన్‌ వేయించుకోకుండానే వెళ్లిపోయారు. ఈ విషయమై సిబ్బందిని ప్రశ్నించగా తాము ఎవరినీ సిరంజిలు తెచ్చుకోమని చెప్పలేదని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T13:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising