ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు దర్యాప్తు పూర్తి

ABN, First Publish Date - 2021-10-19T14:53:53+05:30

నగరంలోని బోయిన్‌పల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి 75 కేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి 75 కేజీల చార్జ్‌షీట్‌ను పోలీసులు సిద్ధం చేశారు. ఈ ఏడాది జనవరి 5న ప్రవీణ్ రావ్  సోదరులను  భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్ అనుచరులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఐటి అధికారుల పేరు  చెప్పి ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురిని  అఖిల ప్రియ దంపతుల అనుచరులు కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి  అఖిల ప్రియ దంపతులతో పాటు 30 మందిపై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.  నెల రోజుల్లో  పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. కిడ్నాప్ సమయంలో ఒక్కొకరి పాత్రను  పోలీసులు వివరించారు. 

Updated Date - 2021-10-19T14:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising