ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగద్గిరిగుట్టలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2021-01-25T15:05:56+05:30

నగరంలోని జగద్గిరిగుట్టలో టీఆర్ఎ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో టీఆర్ఎ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ అనుచరులు రాత్రి మద్యం మత్తులో తమపై దాడి చేసారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ బీజేపీ కార్యకర్త వసుంధరను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 


Updated Date - 2021-01-25T15:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising