ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూసీని ప్రక్షాళన చేయాలంటూ బీజేపీ నేతల పాదయాత్ర

ABN, First Publish Date - 2021-07-13T17:30:56+05:30

వర్షాకాలం నేపథ్యంలో మూసినదిని ప్రక్షాళ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో మూసినదిని ప్రక్షాళ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. ముసారంబాగ్ చౌరస్తా నుంచి మూసీనది బ్రిడ్జి వరకు పాదయాత్ర సాగనుంది. మాన్సూన్ ప్రారంభమైన మూసి రివర్ డెవలప్మెంట్ బోర్డ్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు చింతల, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ కార్పోరేటర్లు ఆందోళనలో పాల్గొన్నారు. బీజేపీ నేతల పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ క్రమంలో మూసారాంబాగ్ చౌరస్తా మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. 

Updated Date - 2021-07-13T17:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising