ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో రాముడి కోసం నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభం

ABN, First Publish Date - 2021-01-20T16:11:50+05:30

అయోధ్య రామమందిరం కోసం నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ బోరబండలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అయోధ్య రామమందిరం కోసం నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ బోరబండలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ ఆధ్వర్యంలో జనజాగరణ ద్వారా నిధి సేకరణ చేయనున్నారు.  ఫ్రిబ్రవరి 10 వరకు బీజేపీ అధ్యక్షుడు ఈ నిధి సేకరణ కార్యక్రమం చేయనున్నారు. రాముడి గుడి కోసం తెలంగాణలో బండి సంజయ్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఒక్క ఇటుకైనా ఇచ్చి ప్రతీ హిందువు రామమందిరం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-01-20T16:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising