ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: బీజేపీ ఆధ్వర్యంలో బడుగుల ఆత్మగౌరవ పోరు

ABN, First Publish Date - 2021-07-30T17:46:45+05:30

బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి, గిరిజనుల పోడు భూములకు పట్టాలు,  బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీజేపీ అధ్యక్షుడు బండి‌ సంజయ్‌, డీకే‌అరుణ, లక్ష్మణ్, ఎంపీ సోయం బాపురావు, గరికపాటి మోహనరావు, స్వామీగౌడ్, ఇంద్రసేనారెడ్డి, ఏ.చంద్రశేఖర్, భారీగా బీజేపీ శ్రేణులు హాజరయ్యారు. 

Updated Date - 2021-07-30T17:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising