ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2021-07-26T14:58:21+05:30

నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో అంబెడ్కర్ నగర్‌లోని ఓ ఇంటి కిటికీలు పగలగొట్టి లోనికి చొరబడ్డ దుండగులు రూ.80వేలు నగదు అపహరించారు. అలాగే శ్రీరామ్ నగర్‌లోని వినాయకుడి గుడిలో ఆంజనేయిడి విగ్రహం, దుర్గామాత వెండి విగ్రహలను చోరీ చేశారు. చోరీ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రెండు విగ్రహాలు సుమారు 1కేజీ వెండి వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. గంట వ్యవధిలో రెండు చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటివీలో ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు విజువల్స్ రికార్డు అయ్యాయి. 

Updated Date - 2021-07-26T14:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising