ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్బీనగర్ దియా ఆస్పత్రిలో దారుణం

ABN, First Publish Date - 2021-06-14T18:32:53+05:30

నగరంలోని ఎల్బీనగర్‌లో గల దియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఈ నెల 1 న శ్రీరాములు(37) అనే వ్యక్తిని ఆస్పత్రిలో చేరారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో గల దియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఈ నెల 1న శ్రీరాములు(37) అనే వ్యక్తిని  ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో శ్రీరాములు బంధువులు ఆస్పత్రి సిబ్బందికి రూ.6లక్షలు కట్టారు. కాగా ఇన్ని రోజులు చికిత్స అనంతరం శ్రీరాములు చనిపోయాడని...ప్రస్తుతం రూ.14 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెబుతున్నారని మృతుని బంధువులు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే శ్రీరాములు చనిపోయాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-14T18:32:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising