ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌తీగలు తగలి ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం

ABN, First Publish Date - 2021-05-05T17:11:07+05:30

నగరంలోని ఉప్పల్ మాడ్రన్ బ్రెడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ మాడ్రన్ బ్రెడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున విద్యుత్ తీగలకు కంటైనర్ తగలడంతో ఇద్దరు డ్రైవర్లు సజీవదహనమయ్యారు. కంటైనర్‌లో ఉన్న కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. మృతులు సెహ్జడ్(38), గంగా సాగర్(50)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు.

Updated Date - 2021-05-05T17:11:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising