ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుండిగల్ హత్య కేసును చేధించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-01-27T18:00:11+05:30

నగరంలోని దుండిగల్‌లో జరిగిన గండి మైసమ్మ వాచ్‌మ్యాన్ శివ గౌడ్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని దుండిగల్‌లో జరిగిన గండి మైసమ్మ వాచ్‌మ్యాన్ శివ గౌడ్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు. ఈ నెల‌ 24 శివగౌడ్‌ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించి ముగ్గురు నిందుతులను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పేకాటలో జరిగిన గొడవల్లో శివగౌడ్ హత్య జరిగింది. మృతుని కాల్‌డేటా ఆధారంగా పోలీసులు కేసును చేధించారు.  నిందితులు దిలీప్ సింగ్, బొంత దేవేందర్, బంటీ అనే ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక‌ స్కూటీ, రూ.13,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-01-27T18:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising