ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: రాజీ కోసం పిలిచి రాడ్లు, కత్తులతో దాడి

ABN, First Publish Date - 2021-01-27T14:10:21+05:30

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘర్షణ చెలరేగింది. ఓ చిన్న వివాదంలో రాజీకి పిలిచి మరీ ఇద్దరు వ్యక్తులను రాడ్‌లతో చితకబాది, కత్తిపోట్లకు గురిచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘర్షణ చెలరేగింది. ఓ చిన్న వివాదంలో రాజీకి పిలిచి మరీ ఇద్దరు వ్యక్తులను రాడ్‌లతో చితకబాది, కత్తిపోట్లకు గురిచేశారు. సింగరేణి కాలనీ గుడిసెల విషయంలో జరిగిన ఓ చిన్న వివాదంపై రాజీ కుదుర్చుకుందామంటూ నవీన్, శ్రీకాంత్‌లను ఉదయ్ కిరణ్, అతని అనుచరులు అర్ధరాత్రి సమయంలో పిలిపించారు. అయితే మాట్లాడుకుందామని పిలిచి నవీన్, శ్రీకాంత్‌లపై ఉదయ్ కిరణ్, అతని అనుచరులు దాడి చేశారు.  రాడ్లతో కొట్టి,కత్తితో కడుపులో పొడిచారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ నవీన్‌, శ్రీకాంత్‌లను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఉదయ్ కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-27T14:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising