ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి అదృశ్యంపై హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ABN, First Publish Date - 2021-12-15T16:57:34+05:30

తన కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తన కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బృందావన్ టౌన్ షిప్‌లో నివాసముండే శ్రావణ్ కుమార్ హైకోర్టులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని కుమారుడు సాయి కుమార్(20) అక్టోబర్ నెలలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై అతడి తండ్రి శ్రావణ్ కుమార్ ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ యువకుడి ఆచూకీ లభించకపోవడంతో బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Updated Date - 2021-12-15T16:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising