ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగ్యలక్ష్మి ఆలయం నుంచి గో మహాయాత్ర

ABN, First Publish Date - 2021-01-23T21:04:40+05:30

ఈ నెల 24న ఉదయం 9 గంటలకు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుందని ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్న డిమాండ్‌తో చేపట్టిన ‘గో మహాయాత్ర’ను విజయవంతం చేయాలని గో రక్షకులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న ఉదయం 9 గంటలకు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుందని ఓ ప్రకటనలో తెలిపారు. బహదూర్‌పురాలోని మల్లన్న స్వామి ఆలయం వరకు యాత్ర జరగనుందని తెలిపారు. ఈ యాత్రలో అందరూ పాల్గొనాలని నగర ప్రజలకు గోరక్షకులు కోరారు. 


Updated Date - 2021-01-23T21:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising