గవర్నర్ తమిళిసై మాతృమూర్తి మృతిపట్ల Revanth సంతాపం
ABN, First Publish Date - 2021-08-18T14:02:22+05:30
రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి మృతి పట్ల ఎంపీ, టీపీసీసీ
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ మాతృమూర్తి కృష్ణకుమారి మృతి పట్ల ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తల్లి మరణంతో శోక సముద్రంలో ఉన్న గవర్నర్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. కృష్ణకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు రేవంత్ తెలిపారు.
Updated Date - 2021-08-18T14:02:22+05:30 IST