ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ వాసికి ‘గోదావరి నంది’ పురస్కారం

ABN, First Publish Date - 2021-02-28T01:52:31+05:30

నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఆలేటి శ్రీనివాస్ రావును ‘గోదావరి నంది’ పురస్కారం వరించింది. కరోనా సమయంలో ఆయన రాసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన ఆలేటి శ్రీనివాస్ రావును ‘గోదావరి నంది’ పురస్కారం వరించింది. కరోనా సమయంలో ఆయన రాసిన ‘రాయబడని మరణాలెన్నో’ పాటకు గానూ ఈ అవార్డును అందించారు. రాజమహేంద్రవరంలోని హైటెక్ బస్ స్టాండ్‌లో వై జంక్షన్ వద్దనున్న రోటరీ హాల్‌లో పురస్కారాలు అందించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ వంగపండు ఉష చేతుల మీదుగా శ్రీనివాసరావు ఈ అవార్డు అందుకున్నారు. జాతీయ స్థాయిలో మాతృభాషా, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా భాషా, సాహిత్య, సామాజిక కళా రంగాల్లో కృషి చేస్తున్న వారికి ఈ అవార్డులు అందిస్తున్నారు. 

Updated Date - 2021-02-28T01:52:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising