ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సందర్శకులు రావద్దు ప్లీజ్‌..

ABN, First Publish Date - 2021-07-24T06:07:41+05:30

జంట జలాశయాలు

ఆర్‌. సంజయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్సింగ్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జంట జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుందని గ్రహించిన పోలీసులు గండిపేట, హిమాయతసాగర్‌లలో ప్రత్యేక పికెట్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌ ఏసీపీ ఆర్‌.సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సందర్శకులు ఎవరూ హిమాయతసాగర్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరు వచ్చినా కట్టపైకి అనుమతించమని, ఇక్కడకు వచ్చి ఇబ్బందులపాలు కావొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జలాశయం కట్టతో పాటు పరిసర ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగుతుందని చెప్పారు.

Updated Date - 2021-07-24T06:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising