ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్ డౌన్‌లో పోలీసుల సేవలు మరువలేనివి: మైనంపల్లి రోహిత్

ABN, First Publish Date - 2021-05-23T01:27:24+05:30

Mainampalli Rohit

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా సమయంలో నిరుపేదలకు,  ప్రాణాలకు తెగించి ప్రజల కోసం కష్టపడుతున్న పోలీసులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 800 పోలీసు సిబ్బందికి హై ప్రోటీన్ డైట్‌తో ఓఆర్ఎస్‌ ప్యాకెట్లు అందజేశారు. ఈసందర్భంగా  మైనంపల్లి రోహిత్  మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో పోలీసుల సేవలు మరువలేనివని చెప్పారు. పోలీసులకు సహకరించాలని అనవసరంగా రోడ్లపైకి రావద్దని సూచించారు. లాక్ డౌన్ మొదలు నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా  తమ సంస్థ సేవలు కొనసాగిస్తున్నట్లు రోహిత్ తెలిపారు. సామాజిక సేవలను మరింత విస్తృతం చేస్తామని.. పేదలకు అండగా నిలుస్తామని మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-23T01:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising