ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పప్పా క్షమించు’ అని వేడుకున్నా కుమారుడిని చితకబాది.. కుమార్తెతో వీడియో తీయించిన తండ్రి.. చివరికి...!

ABN, First Publish Date - 2021-11-28T14:08:03+05:30

‘పప్పా క్షమించు’ అని వేడుకుంటున్నా వినకుండా కుమార్తెతో వీడియో తీయిస్తూ...

FILE PHOTO
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/చాంద్రాయణగుట్ట : అల్లరి చేస్తున్నాడని 8 ఏళ్ల కుమారుడిని చితకబాదిన తండ్రి ఉదంతమిది. ‘పప్పా క్షమించు’ అని వేడుకుంటున్నా వినకుండా కుమార్తెతో వీడియో తీయిస్తూ కొడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కర్ణాటక బీదర్‌ రాష్ట్రానికి చెందిన అశోక్‌ గట్టే(38), జీజాబాయిలకు ఇద్దరు సంతానం. ఏడేళ్ల సంవత్సరాల క్రితం బీదర్‌ నుంచి నగరానికి పాతబస్తీ లాల్‌దర్వాజ నాగం కాంప్లెక్స్‌లో అద్దెకుంటున్నారు. శనివారం భార్య జిజాబాయి పనికి వెళ్లింది. ఇంట్లో కూతురు, కుమారుడు, తండ్రి అశోక్‌ గట్టే ఉన్నారు. కుమారుడు అల్లరి చేస్తున్నాడని, అశోక్‌ గట్టే కర్రతో చితకబాదాడు. దానిని కుమార్తెతో సెల్‌ఫోన్‌లో వీడియో తీయించాడు. ఆ వీడియోను బందువులకు పంపించుకున్నాడు. దీంతో ఆ వీడియో వైరల్‌ అయ్యింది. జీజాబాయి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అశోక్‌ గట్టే మద్యం మత్తులో ఉన్నాడని ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ జిలానీ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-28T14:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising