ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి మాజీ ఎంపీ రాజీనామా.. KA Paul పార్టీలో చేరిక..!

ABN, First Publish Date - 2021-12-19T20:09:05+05:30

బీజేపీకి మాజీ ఎంపీ రాజీనామా.. KA Paul పార్టీలో చేరిక..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/బేగంపేట : బీజేపీ మాజీ ఎంపీ, కర్ణాటక రిటైర్డ్‌ డీజీపీ హెచ్‌.టి.సాంగ్లేన ప్రజాశాంతి పార్టీలో శనివారం చేరారు. అమీర్‌పేటలోని ప్రజాశాంతి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కోర్‌ కమిటీ నాయకులు విశ్రాంత ఐఏఎస్‌ రోశయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గోవింద సత్యశిలన్‌ దానా గౌడ్‌లు ఆయనను కండువా కప్పి ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ ఆదేశాల మేరకు సాంగ్లేనకు కర్ణాటక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ నాయకులు రోశయ్య, గోవింద సత్యశిలన్‌ దానా గౌడ్‌లు తెలిపారు. ఈ సందర్భంగా సాంగ్లేన మాట్లాడుతూ కర్ణాటకలో పార్టీని జిల్లా, మండల, గ్రామస్థాయిలో విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు.

Updated Date - 2021-12-19T20:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising