ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్ చేరుకున్న ఈటల బృందం

ABN, First Publish Date - 2021-06-15T17:46:55+05:30

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందం ఢిల్లీ నుంచి హైదారాబాద్ చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందం ఢిల్లీ నుంచి హైదారాబాద్ చేరుకుంది. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి ఈటల హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఈటలకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో ఈటలను ఆయన కొడుకు, కోడలు రిసీవ్ చేసుకున్నారు. నిన్న(సోమవారం) కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈటలతో పాటు రమేశ్‌ రాథోడ్‌, రవీందర్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, తుల ఉమ బీజేపీలో చేరారు. 

Updated Date - 2021-06-15T17:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising