ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం కోసం గొడవ.. హత్య

ABN, First Publish Date - 2021-05-10T17:23:27+05:30

మద్యం కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అంబర్‌పేట : మద్యం కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. అంబర్‌పేట ఎస్‌హెచ్‌వో బిట్టు మోహన్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.... అంజి (35), శ్రీనివాస్‌ ఫుట్‌పాత్‌పై నివసిస్తూ చిత్తుకాగితాలు ఏరుకుని జీవిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరూ మద్యం తాగి అంబర్‌పేట హోటల్‌ సమీపంలోకి వచ్చారు. ఆ సమయంలో వారి మధ్య మద్యం కోసం గొడవ జరిగింది. ఆవేశంలో శ్రీనివాస్‌ పక్కనే వున్న బండరాయి తీసుకుని అంజి తలపై వేశాడు. అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-05-10T17:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising