ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సీఎం కేసీఆర్ సతీమణి శోభ

ABN, First Publish Date - 2021-11-22T00:29:59+05:30

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు. రెండు రోజులుగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ధాన్యం కొనుగోలుపై ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తారు. 

Updated Date - 2021-11-22T00:29:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising