ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలమండలిలో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: దాసోజు శ్రావణ్

ABN, First Publish Date - 2021-12-06T19:19:28+05:30

జలమండలి ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ప్రజా ప్రతినిధులకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జలమండలి ఉద్యోగ, కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ప్రజా ప్రతినిధులకు ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రావణ్ బహిరంగ లేఖ రాశారు. జలమండలి కార్మికులకు పీఆర్సీ బకాయిలు మొత్తం ఒకే దఫాలో వెంటనే చెల్లించాలన్నారు. జలమండలిలో 1680 ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, జల మండలి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులో ప్రభుత్వ ఆస్పత్రి నిమ్స్‌ని చేర్చాలన్నారు. విధి నిర్వహణలో కోవిడ్ బారిన పడి చనిపోయిన జలమండలి కార్మికులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని దాసోజు శ్రావణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.


Updated Date - 2021-12-06T19:19:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising