ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి ఎన్‌ఐఏ కస్టడీలోకి దర్భంగా కేసు నిందితులు

ABN, First Publish Date - 2021-07-13T14:32:21+05:30

దర్భంగా కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను ఎన్‌ఐఏ అధికారుల మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దర్భంగా కేసులో  ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను ఎన్‌ఐఏ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే వారం పాటు కస్టడీలోకి తీసుకుని నిందితులను ఎన్‌ఐఏ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈనెల 16 వరకు నలుగురు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారిని బీహార్ నుంచి ఢిల్లీకి తరలించారు. మాలిక్‌ సోదరులతో పాటు ఖాఫిల్, హాజీసలీంలను  ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించినున్నారు. అనారోగ్యం దృష్ట్యా ఇప్పటి వరకు హాజీ సలీంను ఎన్‌ఐఏ ప్రశ్నించలేదు. 

Updated Date - 2021-07-13T14:32:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising