ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత బంధుపై హైకోర్టును ఆశ్రయించిన పలువురు నేతలు

ABN, First Publish Date - 2021-10-22T15:52:40+05:30

దళిత బంధుపై పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దళిత బంధుపై పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. మల్లెపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్, బీజేపీ నేత డా.చంద్రశేఖర్ పిటీషన్ దాఖలు చేశారు. హుజరాబాద్‌లో దళిత బంధు యధావిధిగా కొనసాగించాలని నేతలు కోరారు. దళిత బంధుకు తాము వ్యతిరేకం కాదని పలువురు పార్టీ నేతలు చెబుతున్నారు. దళితుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన దళిత బంధును యధావిధిగా కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ , హుజరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్, పోలీస్ కమిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.

Updated Date - 2021-10-22T15:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising