ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును చేధించిన సైబరాబాద్ పోలీసులు

ABN, First Publish Date - 2021-01-23T14:48:40+05:30

తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమిళనాడు రాష్ట్రంలో గల హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. తమిళనాడు రాష్ట్రంలో గల హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దోపిడీ జరిగింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు దోపిడీ దొంగలను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్ణాటకకు పారిపోయేందుకు దోపిడీదారులు ప్రయత్నించారు. కాగా సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దోపిడీ దొంగలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు,  తెలంగాణ మీదుగా కర్ణాటక పారిపోయేందుకు  ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ దొంగలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-01-23T14:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising