ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి బ్యాంక్‌ ఖాతానుంచి నగదు మాయం

ABN, First Publish Date - 2021-08-02T06:44:37+05:30

తనకు తెలియకుండా బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు మాయమైందంటూ ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాగుట్ట, ఆగస్ట్‌ 1 (ఆంధ్రజ్యోతి): తనకు తెలియకుండా బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు మాయమైందంటూ ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మారేడ్‌పల్లికి చెందిన కేజీ నాయుడు రాజ్‌భవన్‌ రోడ్డులో ఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అతడికి ఎస్‌బీఐ సికింద్రాబాద్‌ శాఖలో ఖాతా ఉంది. గతనెల 30న ఖాతా నుంచి రూ. 48,700 డెబిట్‌ అయినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. దీంతో ఆన్‌లైన్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు మార్చాడు. నగదు మాయమైన విషయమై టోల్‌ ఫ్రీ నంబర్‌కు, పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-02T06:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising