ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూకట్‌పల్లిలో 47 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-05-10T06:01:19+05:30

కూకట్‌పల్లి ప్రాంతంలో ఆదివారం 253 కరోనా పరీక్షలు నిర్వహించగా 47 మందికి పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూకట్‌పల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి ప్రాంతంలో ఆదివారం 253 కరోనా పరీక్షలు నిర్వహించగా 47 మందికి పాజిటివ్‌ వచ్చింది. కూకట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 70 మందిలో 6, జగద్గిరిగుట్ట(హనుమాన్‌నగర్‌)లో 40 మందిలో 16, బాలానగర్‌లో 52 మందిలో 12, మూసాపేటలో 30 మందిలో 1, ఎల్లమ్మబండలో 36 మందిలో 4, హస్మత్‌పేటలో 25 మందిలో 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. 


కుత్బుల్లాపూర్‌లో 30..

కుత్బుల్లాపూర్‌, మే 9 (ఆంధ్ర జ్యోతి): కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఆదివారం 169 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 30 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు కుత్బుల్లాపూర్‌ యూపీహెచ్‌సీలో 78 మందిలో 19, గాజులరామారంలో 49 మందిలో 7, దుండిగల్‌ పీహెచ్‌సీలో 35 మందిలో 4, సూరారం యూపీహెచ్‌సీలో ఏడుగురికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు ఆయా కేంద్రాల వైద్యాధికారులు తెలిపారు. 

Updated Date - 2021-05-10T06:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising