ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: ప్రధాని మోదీకి వీహెచ్ లేఖ

ABN, First Publish Date - 2021-07-30T19:29:32+05:30

ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని ప్రధానమంత్రికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని ప్రధానమంత్రికి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ లేఖ రాశారు. బీసీ ప్రధాన మంత్రి గా చెప్పుకునే నరేంద్రమోదీకి చిత్తశుద్ధి ఉంటే ఓబీసీ ల క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తేయాలన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు 27% కేటాయించిన ఇప్పటి వరకు బీసీలకు 9 నుంచి 10 శాతం కూడా అమలుకు నోచుకోవడం లేదన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించకుంటే వందేళ్లు అయినా  బీసీలకు న్యాయం జరగదని తెలిపారు. పి.వి.నరసింహారావు పీఎంగా ఉన్నప్పుడు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్‌ను ఇప్పటికీ పెంచలేదన్నారు. మోదీ తన మంత్రి వర్గంలో 27 మంది బీసీ మంత్రులను క్రిమిలేయర్ చూసి పదవులు కట్టబెట్టరా అని వీహెచ్ ప్రశ్నించారు. 


Updated Date - 2021-07-30T19:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising