ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి

ABN, First Publish Date - 2021-10-23T17:52:58+05:30

గాంధీభవన్‌లో గాడ్సే దూరిండు అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గాంధీభవన్‌లో గాడ్సే దూరిండు అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధ్యక్షులు ఎవరు ఉండాలో తమ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. సోనియా గాంధీ  తెలంగాణ ఇస్తే  గాడ్సేల్లాగా పాలిస్తూ తెలంగాణను సర్వ నాశనం చేస్తున్నది కేసీఆర్, కేటిఆర్‌లని విరుచుకుపడ్డారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. అందుకే మొన్న రెండు సార్లు ఢిల్లీకి పోయి మోదీ కాళ్ళు మొక్కి వచ్చారన్నారు. నోట్ల రద్దు నుంచి 370 ఆర్టికల్ రద్దు వరకు అనేక అంశాలలో బీజేపీకి మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ అని తెలిపారు. రైతులకు ఉరి తాళ్లుగా మారిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు అసెంబ్లీలో తీర్మాణం చేయమంటే పారిపోయి బీజేపీకి మద్దతు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని చూస్తే కేటీఆర్‌కు, కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతోందని మల్లు రవి అన్నారు. 

Updated Date - 2021-10-23T17:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising