ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

hyderabad చేరుకున్న రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే

ABN, First Publish Date - 2021-09-03T17:00:07+05:30

రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ఉదయం నగరానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ఉదయం నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఖర్గేకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, రోహిన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మధ్యాహ్నం 1గంటకు గాంధీభవన్‌లో మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 


Updated Date - 2021-09-03T17:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising