ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి ధాన్యం కొనుగోలులో పెద్ద స్కాం: Madhu yashki

ABN, First Publish Date - 2021-12-28T18:35:12+05:30

వరి ధాన్యం కొనుగోలులో పెద్ద స్కాం జరిగిందని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలులో పెద్ద స్కాం జరిగిందని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. ధాన్యం కొనకుండా మిల్లర్లకే అమ్ముకునే పరిస్థితి తెచ్చారన్నారు. తెలంగాణలో బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైతులను వద్దని కేసీఆర్‌ ఎలా వరి పంట వేశారని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని మధుయాష్కి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-28T18:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising