ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తెలంగాణ ఉద్యమ సైనికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది’

ABN, First Publish Date - 2021-01-12T18:40:07+05:30

తెలంగాణ ఏర్పాటుకు దహనం అయిన ఉద్యమ సైనికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు దహనం అయిన ఉద్యమ సైనికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు ఆరోపించారు. మంగళవారం ఉదయం గవర్నర్‌ తమిళి సైతో భేటీ అనంతరం బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న విశ్వ విద్యాలయాలలో వీసీలు లేరని... ఉన్నత విద్యా రంగానికి ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. బీజేపీ ఒత్తిడి వల్ల రెండు విశ్వ విద్యాలయాలకు వీసీలను నియమించారన్నారన్నారు. యూనివర్సిటీలలో చాలా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. కొత్త ప్రైవేట్ విశ్వ  విద్యాలయాలు టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చారని మురళీధర్‌రావు మండిపడ్డారు.

Updated Date - 2021-01-12T18:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising