ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ Tamilisaiతో బీజేపీ బృందం భేటీ

ABN, First Publish Date - 2021-12-31T16:31:31+05:30

గవర్నర్ తమిళిసైను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బృందం శుక్రవారం ఉదయం భేటీ అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గవర్నర్ తమిళిసైను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బృందం శుక్రవారం ఉదయం భేటీ అయ్యింది. జీవో 317ను పున:సమీక్షించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను బీజేపీ బృందం కోరింది. ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల, రఘునందనరావు, విఠల్, స్వామిగౌడ్, ఇంద్రసేనారెడ్డి, ఎస్.కుమార్, బంగారు శృతి తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

Updated Date - 2021-12-31T16:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising