ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు మోదీకి అండగా ఉండాలి: Bandi sanjay

ABN, First Publish Date - 2021-08-15T16:09:25+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని రాష్ట్ర బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంకోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులు అర్పించారు. దేశభక్తుల స్ఫూర్తితో మోదీ ముందుకు సాగుతున్నారన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడిన వ్యక్తి మోదీ అని తెలిపారు. యువతకు దేశభక్తి స్ఫూర్తిని నింపుతున్న వ్యక్తి మోదీ అని అన్నారు. ప్రజలు మోదీకి అండగా ఉండాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-15T16:09:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising