ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారు: Bandi sanjay

ABN, First Publish Date - 2021-11-02T17:48:02+05:30

సీఎం కేసీఆర్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఫలితాలను సమీక్షిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  సీఎం కేసీఆర్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఫలితాలను సమీక్షిస్తున్నారు. ఎవరేమి కామెంట్స్ చేసినా.. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలిపారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఊహించినదే అని అన్నారు. హామీలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని తెలిపారు. ఓటర్లను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్‌తో విరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ హ్యాట్సాఫ్ తెలిపారు. 

Updated Date - 2021-11-02T17:48:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising