ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌తో చనిపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఎప్పుడు ఇస్తుంది?: భట్టి విక్రమార్క

ABN, First Publish Date - 2021-11-25T20:58:31+05:30

సీఎం కేసీఆర్‌కు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. కరోనా భారిన పడి ఎందరో తమ జీవితాలు, ఆస్తులను పోగొట్టుకున్నారని అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం కోవిడ్ భారిన పడి చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా వీలైనంత ఎక్కువ ప్రకటించాలని కోరారు. కోవిడ్ భారిన పడి చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఎప్పుడు ఇస్తుందని ప్రశ్నించారు. రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా సరిపోదని, రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రూ. 4 లక్షల పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం వాదిస్తోందని, ఇది సరైన వాదన కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో తెలియజేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-25T20:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising