ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తగదు’

ABN, First Publish Date - 2021-03-04T05:33:04+05:30

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం విక్రయించేందుకు ప్రయత్నించడం తగదని బీడీఎల్‌ బీడీఈయూ అధ్యక్షుడు ఎ.బాపురావు అన్నారు.

బీడీఎల్‌ గేటు ఎదుట నిరసన తెలుపుతున్న బీడీఏయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంపాపేట, మార్చి3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్‌ శక్తులకు కేంద్రం విక్రయించేందుకు ప్రయత్నించడం తగదని బీడీఎల్‌ బీడీఈయూ అధ్యక్షుడు ఎ.బాపురావు అన్నారు. హైదరాబాద్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కంచన్‌బాగ్‌లోని బీడీఎల్‌ ఔటర్‌ గేట్‌ ఎదుట ఉద్యోగులు బుధవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీడీఈయూ ప్రధాన కార్యదర్శి జీఆర్‌.విజయ్‌కుమార్‌, కోశాధికారి సత్తయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మురళి, జీఎస్‌ పి.శ్రీలక్ష్మి, నాయకులు జేడీ మల్లేష్‌, కె.సుధీర్‌రెడ్డి, రాజు, క్రిష్ణ, వెంకటేష్‌ పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-04T05:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising